ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఆర్డీఏకు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే అమరావతి శంకుస్థాపన ఏలా చేస్తారని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. అనుమతులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన గ్రీన్ ట్రిబ్యునల్ 24 గంటల్లో అనుమతి పత్రాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఇదివరకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల్ని ఉల్లంఘించినందుకు వారంలోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
More

No comments:
Post a Comment